ఏపీ ప్రజలకు రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. చెన్నై-విజయవాడ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇక నరసాపురం వరకు పరుగులు తీయనుంది. ఈ మేరుకు రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ప్రకారం, రైలు నరసాపురం చేరుకుని, అక్కడి నుంచి చెన్నైకి తిరుగు ప్రయాణం చేస్తుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సేవకు అడ్వాన్స్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.