మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహించి.. ఛలాన్లు విధించడం.. లైసెన్స్ రద్దు వంటి చర్యలను తీసుకుంటున్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. దీని ద్వారా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.