GHMCకి తప్పనున్న అప్పుల భారం.. రూ.4780 కోట్ల రుణాలు చెల్లించనున్న రేవంత్ సర్కార్

1 day ago 2
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీకి ఉన్న అప్పులు మొత్తం టేకోవర్ చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జీహెచ్ఎంసీపై ఉన్న రూ.4780 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఆ అప్పుల చెల్లింపులకు సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు చేపట్టింది. ఇటీవలె జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం.. ఆ అప్పులను వాటికి పంచకుండా తామే చెల్లించాలని నిర్ణయించుకుంది.
Read Entire Article