Goli Shyamala: విశాఖ టు కాకినాడ.. వయా సముద్రం.. 51 ఏళ్ల వయసులో మహిళ సాహసం

1 year ago 26
స్విమ్మర్ గోలి శ్యామల మరో ఘనత సాధించారు. విశాఖ నుంచి కాకినాడకు సముద్రంలో ఈది రికార్డు నెలకొల్పారు. డిసెంబర్ 28వ తేదీన తన ఈతను ప్రారంభించారు శ్యామల. జనవరి మూడో తేదీ నాటికి కాకినాడ చేరుకుని రికార్డు సృష్టించారు. మొత్తం 150 కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటు వచ్చారు. ఈ సందర్భంగా సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకున్న శ్యామలకు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు శ్యామల వయస్సు 51 ఏళ్లు కావటం విశేషం.
Read Entire Article