Guntur: మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు.. నటి శ్రీరెడ్డిపై మరో కేసు

1 year ago 32
సినీ నటి శ్రీరెడ్డి పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ..చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలపై ఆమె సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిక్కుల్లో పడేసింది. ఏపీలో పలు చోట్ల ఆమెపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. విశాఖ, గుడివాడ సహా పలు చోట్ల ఆమెపై ఫిర్యాదు చేస్తు్నారు. తాజాగా, గుంటూరు పోలీసులకు శ్రీ రెడ్డిపై మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు.
Read Entire Article