HCU భూములపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ప్రకటన..!

1 year ago 21
హెచ్‌సీయూ యూనివర్సిటీ వద్ద 400 ఎకరాల భూమి విషయంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని తెలిపింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొంది. అయితే.. నిరసనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Entire Article