బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి.. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందా?

2 hours ago 1
అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మెకానిక్ సూచన మేరకు రాత్రంతా ఇంట్లో బైక్ స్టార్ట్ చేసి ఉంచడంతో.. ఆ పొగ పీల్చి రామచంద్రయ్య, ఆయన మనవడు కార్తీక్, మనవరాళ్లు చరిత, చందన మృతి చెందారు. గాలి బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు వ్యాపించి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read Entire Article