HMWSSB: హైదరాబాద్‌ నగరవాసులకు అలర్ట్.. రెండ్రోజులు నీటి సరఫరా బంద్‌, ఈ ఏరియాల్లోనే

1 year ago 38
హైదరాబాద్ నగరవాసులకు వాటర్ బోర్డు అధికారలు అలర్ట్ జారీ చేశారు. నగరంలో రెండ్రోజుల పాటు పలు ఏరియాల్లో నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు ప్రకటించారు. ఈనెల 24,25 తేదీల్లో అంతరాయం ఉంటుందని చెప్పారు. మహా నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా ఫేజ్‌-3లోని మెయిన్‌ పైపులైనుకు లీకేజీ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. లీకేజీకి మరమ్మతులు చేసేందుకు రెండ్రోజుల పాటు అంతరాయం ఉంటుందని అంటున్నారు.
Read Entire Article