Hussain Sagar: హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు

7 months ago 10
Hussain Sagar: హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా లక్ష విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. దీంతో 25వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలోనే ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతితోపాటు, బాలాపూర్ మహాగణేషుడి నిమజ్జనం కూడా మంగళవారం జరగనుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక సూచనలు చేశారు. గణేష్ శోభాయాత్రలో కలర్ పేపర్లు ఉపయోగించకూడదని ఆమ్రపాలి సూచించారు.
Read Entire Article