హైదరాబాద్ గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం వేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఎకరం రూ. 50 కోట్ల చొప్పును మెుత్తం 400 ఎకరాలను విక్రయించి రూ.20 వేల కోట్లు సమకూర్చుకోనున్నట్లు సమాచారం. ఆ నిధులతో ప్రభుత్వ పథకాల అమలుకు సిద్ధమైనట్లు తెలిసింది.