HYD: చర్లపల్లి చెరువు ఒడ్డున క్వింటాళ్లకొద్దీ చేపలు దహనం.. కారణం ఏంటంటే..?

3 hours ago 1
హైదరాబాద్‌ చర్లపల్లి చెరువులో స్థానిక మత్స్యకారులు వేలకొలది 'రాక్షసి' చేపలను కాల్చివేశారు. స్థానిక పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం, మంచినీటి చేపల్ని వేటాడుతుండటంతో వాటిని పట్టి కాల్చేశారు. ఈ చేపలు ఇతర చేపలను, గుడ్లను తినడమే కాకుండా.. నీటిలోని ఆక్సిజన్‌ను అధికంగా వినియోగించి, మత్స్యకారుల వలలను కూడా పాడు చేస్తున్నాయి. మార్కెట్‌లో వీటికి విలువ లేకపోవడంతో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు చేసేదేమీ లేక వాటిని దహనం చేశారు.
Read Entire Article