HYD: చెత్తబుట్టలో రూ.4 లక్షల విలువైన బంగారు నగలు.. అక్కడెవరు పెట్టారబ్బా..!

1 year ago 31
ఇంటి బీరువాలోని బంగారు నగలు కనిపిచటం లేదని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటన జరిగిన ఇంటి వద్దకు చేరారు. ఇంటి పరిసరాలను జల్లెడ పట్టగా.. మాయమైన బంగారు నగలు వరండాలోని చెత్తబుట్టలో దర్శనమిచ్చాయి. ఈ ఘటన మలక్‌పేట పీఎస్ పరిధిలోని ఇందిరానగర్‌ కాలనీలో చోటు చేసుకుంది.
Read Entire Article