HYD జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా

6 months ago 7
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన 2,000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. నకిలీ పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తి నుండి ఈ స్థలాన్ని విడిపించారు. కోర్టు ఉత్తర్వులతో గత 20 ఏళ్లుగా అక్రమార్కుల చేతుల్లో ఉన్న ఈ స్థలం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు తమ కృషి కొనసాగుతుందని తెలిపారు.
Read Entire Article