హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య తన భర్తను కరెంట్ షాక్తో చంపేసింది. అనంతరం చెల్లెలి భర్త సహాయంతో మృతదేహాన్ని దాచిపెట్టి సొంతూరు వెళ్లింది. బంధువుల ఫిర్యాదుతో విషయం బయటపడగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.