HYD: నా ఇల్లు సేఫ్.. ఆ ప్రాంతాల్లోని ఇండ్లపై వెలిసిన 'హైకోర్టు స్టే' ఫ్లెక్సీలు..!

3 months ago 6
హైదరాబాద్‌‌లో మూసీ సుందరీకరణ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి సర్కార్ పదే పదే చెప్తున్న నేపథ్యంలో.. పరివాహక ప్రాంతాల్లో ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు తమ ఇండ్లు కూల్చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే.. కొందరు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 100 మంది నిర్వాసితులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోగా.. వాటికి సంబంధించిన ఫ్లెక్సీలను ఇండ్లపై ఏర్పాటు చేసుకున్నారు.
Read Entire Article