హైదరాబాద్ అమీర్పేటలోని జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సెప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జ్యూస్ షాపుల్లో పాడైపోయిన పండ్లు, సిరప్లను గుర్తించారు. ఏ మాత్రం పరిశుభ్రత పాటించకుండా జ్యూసులు తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, బయట జ్యూస్లు తాగే బదులు ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు.