HYD: మార్కులు తగ్గాయని పేరెంట్స్ మందలింపు.. సూసైడ్ చేసుకున్న టెన్త్ విద్యార్థిని
3 months ago
6
హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. మార్కుల విషయంలో తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపానికి గురైన పదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.