Hyd: ముత్యాలమ్మ ఆలయానికి మహిళా అఘోరి.. పూజలతో ఒక్కసారిగా ఉద్వేగం

3 months ago 5
Muthyalamma Temple: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఇటీవల వార్తల్లో నిలిచిన ముత్యాలమ్మ ఆలయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ధ్వంసం చేసిన అమ్మవారి విగ్రహాన్ని పున:ప్రతిష్టాపించి శాంతి పూజలు, హోమం నిర్వహిస్తుండగా ఓ మహిళా అఘోరి అక్కడికి వచ్చారు. ఒంటి కాలిపై నిల్చొని పూజలు చేశారు. సాక్షాత్తూ అమ్మవారే ఆమెను పంపించినట్లుగా భావించిన స్థానికులు భక్తిభావంతో భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు ముంబైకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
Read Entire Article