HYD-యాదాద్రికి రైల్వే లైన్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన, రూ.20 టికెట్‌తో గంటలో చేరుకోవచ్చు

7 months ago 11
యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. వీకెండ్ డేస్, సెలవు దినాలు, ప్రత్యేక రోజుల్లో వేల సంఖ్యల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఆలయం ఉండటంతో నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశ్యంతో నగరం నుంచి యాదాద్రికి MMTS ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది. ఈ రైల్వే లైనుపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు.
Read Entire Article