Hyderabad Metro: గజానికి రూ.81 వేలు.. ఆ మార్గంలో ఆస్తులున్నవారికి అద్దిరిపోయే డీల్..!

1 year ago 13
హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ పనులు త్వరగా ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. రెండో దశలో భాగమైన పాతబస్తీ మార్గంలో రహదారి విస్తరణ కోసం భూసేకరణ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇందులో భాగంగానే.. ఆస్తుల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే.. ఒక్కో గజానికి రూ.81 వేల పరిహారం చెల్లించాలని హైదరాబాద్ కలెక్టర్ ఇప్పటికే నిర్ణయించగా.. యజమానులు కూడా మందుకొస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article