Ka Paul: కేఏపాల్ మిమిక్రీ.. సెటైర్లు మామూలుగా లేవుగా

10 months ago 27
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రధాని నరేంద్ర మోదీని ఇమిటేట్ చేశారు. 2014లో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో మట్టి - నీళ్ళు ఇచ్చారని.. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. 'మన దగ్గర నుంచి కోట్ల డబ్బు తీసుకొని గుజరాత్ కు పెడుతున్నారు' అంటే విమర్శించారు.
Read Entire Article