Kadapa: దివ్యాంగులకు శుభవార్త.. పూర్తి ఉచితంగా, రూపాయి కట్టక్కర్లేదు.. మూడ్రోజులే ఛాన్స్..

10 months ago 19
దివ్యాంగులకు తీపికబురు.. దివ్యాంగులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఉచితంగా సహాయ పరికరాలు అందించనున్నారు. ఇందుకోసం మూడు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. అయితే ఇది కేవలం వైఎస్సార్ కడప జిల్లాలోని దివ్యాంగులకు మాత్రమే. కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, మరో కృత్తిమ అవయవాల తయారీ సంస్థ కలిపి ఈ ప్రత్యేక శిబిరాలను మండలాల వారీగా ఏర్పాటు చేస్తున్నాయి.
Read Entire Article