Kurnool Bus Fire : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది మృతి.. వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

4 months ago 19
కర్నూలు బస్సు అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 19 మృతదేహాలను వెలికితీశారు. మరి కొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో బస్సు ఎక్కిన ముగ్గురి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నట్లు తెలుస్తోంది. వారు ఏమయ్యారనే ఆందోళన నెలకొంది. కాగా, బైక్‌ను ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి.. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.
Read Entire Article