MGBS-ఫలక్‌నుమా మెట్రో ఎలైన్‌మెంట్‌.. వారసత్వ కట్టడాలకు ముప్పు, హైకోర్టు కీలక ఆదేశాలు

9 months ago 16
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు వెళ్లే మెట్రో మార్గం అలైన్‌మెంట్ స్కెచ్‌ను సమర్పించాలని ఆదేశించింది. చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేయగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article