హైదరాబాద్ సమీపంలోని గ్రామాలను మున్సిపాలిటీల్లో, ఫ్యూచర్సిటీ అథారిటీలో విలీనం చేసినందున ఉపాధి హామీ పథకం రద్దవుతుంది. యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమన్గల్, మహేశ్వరం మండలాల్లోని 76 గ్రామాలు, మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామాలు విలీనమయ్యాయి. పథకం నిలిపి వేయడంపై రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పరిశీలన చేస్తున్నారు. మళ్లీ ఇక్కడ ఉపాధి పనులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను వారు వెతుకుతున్నారు. ఉపాధి కల్పించాలనే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.