MLC Election: నవంబర్ 28న ఎన్నికలు.. అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ జగన్.. ఎవరి బలం ఎంతంటే?

1 year ago 34
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని వైసీపీ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ప్రకటించారు. పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపిన జగన్.. చివరకు అప్పల నాయుడు పేరును ఖరారు చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పల నాయుడు అనుభవం, సామాజిక వర్గం ఆయనకు కలిసివచ్చింది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణకు అవకాశం ఇవ్వటంతో ఈసారి వెలమ కమ్యూనిటికీ చెందిన అప్పలనాయుడుకి అవకాశం దక్కింది.
Read Entire Article