MLC Results: టీడీపీ, జనసేనకు షాక్.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి విజయం

7 hours ago 1
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు షాక్ తగిలింది. టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవటంతో.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్య ఓట్లలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు.
Read Entire Article