నేడు తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ నేపథ్యంలో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా, తొలిసారి ఓటేసే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.