MLC కవిత చేసిన పనికి నా అభినందనలు: మంత్రి పొంగులేటి

1 year ago 15
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు భరోసా కల్పించేలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సర్వేలో పాల్గొన్నారని ఆమెకు అభినందనలు తెలుపుతన్నట్లు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కూడా సర్వేలో పాల్గొన్నాలన్నారు.
Read Entire Article