Muchumarri Girl case:50 రోజులైనా దొరకని మృతదేహం.. అధికారుల కీలక నిర్ణయం

1 year ago 37
నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల బాలిక హత్యాచారం కేసులో .. రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించడం లేదు. ఘటన జరిగి యాభైరోజులు కావొస్తున్న బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో పోలీసులు తెలంగాణ వైపున ఉన్న కృష్ణానదిలోనూ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసులు గాలింపు చర్యల్లో అలసత్వం వహిస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం నిందితులు వారి కుటుంబసభ్యులు తప్పుదోవ పట్టించేలా వాంగ్మూలాలు ఇచ్చారని.. అందుకే ఆచూకీ కనిపెట్టడంలో జాప్యం జరుగుతోందంటున్నారు.
Read Entire Article