Nalgonda: బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి.. పిడిగుద్దులతో రెచ్చిపోయిన ప్రయాణికుడు

2 hours ago 1
మహిళలకు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తోన్న ఫ్రీ బస్సు ప్రయాణ పథకం వల్ల కొన్నిచోట్ల ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల మధ్య గొడవలు, ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బస్సులు ఆపడం లేదని ఆరోపిస్తూ దాడులకు దిగుతున్నారు. తాజాగా, నల్లగొండలో ఓ ప్రయాణికుడు.. విచక్షణారహితంగా తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. తరుచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ఆర్టీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమకు భద్రత లేకుండా పోతుందని అంటున్నారు.
Read Entire Article