Pm Modi Conversation With Lokesh: ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి కర్నూలులో ఘన స్వాగతం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు. లోకేష్ బరువు తగ్గడంపై మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత కర్నూలులో జరిగే 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' సభలో పాల్గొంటారు.