తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ప్రతి అర్హతగల కుటుంబానికి రేషన్ కార్డులు అందించాలని.. గులాబీ కార్డుదారులకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రజలకు ఆహార భద్రత కల్పించడం లక్ష్యంగా, ప్రభుత్వం రూ.2,800 కోట్ల అదనపు భారం భరిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.