Ntr Bharosa Pension: ఏపీలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త.. 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 17
AP Ntr Bharosa Pension Three Months Once: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం జెండా ఊపి గ్యాస్ పంపిణీ చేసే వాహనాలను ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్ అందజేసిన సీఎం. లబ్ధిదారు శాంతమ్మ నివాసంలో గ్యాస్ వెలిగించి స్వయంగా టీ పెట్టారు. అలాగే లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. అలాగే మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చని ప్రకటించారు.
Read Entire Article