OTT Thriller: తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 54321 థియేటర్లలో విడుదలైన తొమ్మిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. బుధవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో 99 రూపాయల రెంటల్తో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కోలీవుడ్ మూవీలో ఆర్విన్, షబ్బీర్, పవిత్రా గౌడ హీరోహీరోయిన్లుగా నటించారు.