Pastor Praveen Case: ప్రవీణ్ పగడాలది ప్రమాదమేనా.. ఐజీ ఏం చెప్పారంటే?

3 weeks ago 9
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ఏపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ పగడాల కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై ఏలూరు ఐజీ అశోక్ కుమార్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. ఘటన జరిగిన రోజు పరిణామాలను వివరించారు.
Read Entire Article