Pawan Kalyan: 40 గడపలు ఉన్న గ్రామానికి రూ.2 కోట్లతో రోడ్డు.. కన్నీరు మీ గడప తొక్కనివ్వమన్న పవన్

2 hours ago 2
ప్రజా సమస్యల పరిష్కరానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాటామంతీ నిర్వహించారు. వారితో ముచ్చటించిన పవన్ కళ్యాణ్.. కన్నీరు మీ గడప తొక్కకుండా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మావోయిస్టుల ప్రాబల్యమన్న ఇలాంటి ప్రాంతాలకు రావాలంటే రాజకీయ నేతలు భయపడతారని.. కానీ తాను ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానన్నారు పవన్.
Read Entire Article