పీఎం కిసాన్ స్కీం గురించి తెలియని వారు ఉండరు. రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం డిసెంటర్ 1, 2018వ సంవత్సరం నుంచి అమ్మలోకి వచ్చింది. దీనిలో ఎక్కువగా చిన్న , సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ స్కీమ్ స్టార్ట్ అయి 7 సంవత్సరాలు అవుతున్నా.. కొత్త వారికి పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదు. దీనికి గల కారణం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.