తెలంగాణలో ఆ ప్రక్రియ పూర్తి చేయని రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. ఈ విషయాన్ని మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే మీ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కేంద్ర ప్రభుత్వం గడువు విధిస్తూ వస్తోంది. ఈ సారి కూడా మార్చి 31 వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. లేదంటే.. కార్డు రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంది.