Roja Selvamani: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన రోజా

1 year ago 20
Roja Selvamani: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి.. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మన పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు ఉన్నాయని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరిపామని తెలిపిన రోజా.. కూటమి ప్రభుత్వం 6 కోట్ల ఆంధ్రులను అవమానించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read Entire Article