Rushikonda: ఇలాంటి షాండ్లియర్లు ఎక్కడా చూడలేదు.. రాజులు కూడా కట్టుకోలేదు: సీఎం చంద్రబాబు

1 year ago 22
Chandrababu In Rishikonda: రాజులు, చక్రవర్తులు కూడా రుషికొండ తరహా ప్యాలెస్‌లను కట్టుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవనాలను నిర్మించిందని ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి రుషికొండలో భవనాలను పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Entire Article