SLBC టన్నెల్ దగ్గరికి సీఎం రాకపోవటానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన మంత్రి..!

3 hours ago 1
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC) ప్రమాదం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు టన్నెల్‌లో ఇరుక్కుపోతే.. సీఎం రేవంత్ రెడ్డి అవేమీ పట్టించుకోకుండా, కనీసం ప్రమాద స్థలాన్ని కూడా పర్యవేక్షించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రమాద స్థలానికి రావట్లేదన్నది క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article