SLBC టన్నెల్ ప్రమాదం.. జీరో పాయింట్ వద్దకు రెస్క్యూ టీమ్స్

1 month ago 5
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. టన్నెల్‌లో చిక్కుున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇవాళ ఉదయం రెస్క్యూ టీం సభ్యులు టన్నెల్ జీరో పాయింట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ భారీగా మట్టి, బురద పేరుకుపోవటంతో జియాలజీ నిపుణుల సూచనలతో టన్నెల్ డీ వాటరింగ్ ప్రక్రియ చేపట్టారు.
Read Entire Article