SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్‌ కోసం రోబోలు, మంత్రి ఉత్తమ్ కీలక అప్డేట్

1 year ago 21
SLBC టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. గత 15 రోజులుగా అందులో చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. అయినా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్స్ మూడు అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. తాజాగా.. రెస్క్యూ పనులు పర్యవేక్షించిన మంత్రి ఉత్తమ్ రేపు రంగంలోకి రోబోలను దింపుతామని చెప్పారు.
Read Entire Article