SLBC టన్నెల్ ప్రమాదానికి 50 రోజులు.. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి..?

6 days ago 4
SLBC టన్నెల్ ప్రమాదం జరిగి నేటితో 50 రోజులు పూర్తయ్యాయి. టన్నెల్ లోపల 8 మంది కార్మికులు చిక్కుకుపోగా.. వారిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. మరో ఆరుగురి మృతేదేహాలు లంభించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హడావుడి తప్ప అక్కడ సహాయక చర్యలు జరగటం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సొరంగం వద్ద పరిస్థితి, రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది..? కార్మికుల అవశేషాలు దొరుకుతాయా..? ఆ విషయాలు తెలుసుకుందాం.
Read Entire Article