Special Trains: విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. రైల్వే ప్రచారం లేక ఖాళీగానే ప్రయాణం

1 year ago 23
Special Train: సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు నడపిస్తోంది. అయితే ఈ స్పెషల్ రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే అధికారులు.. సరైన రీతిలో ప్రచారం చేయకపోవడం వల్ల ఈ స్పెషల్ రైళ్లు ఖాళీగా ప్రయాణిస్తున్నాయి. ఓ వైపు ప్రయాణికులు మాత్రం వేలకు వేలు ఖర్చు చేసి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుంటే.. తక్కువ ధరలో స్పెషల్ రైళ్లు అందుబాటులోకి తీసుకువచ్చినా.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో వాటి ఫలితాలు ప్రయాణికులకు అందడం లేదు.
Read Entire Article