Kasibugga Venkateswara Swamy Temple Stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆలయంలో తొక్కిభక్తులు పెద్ద సంఖ్యలో ఉండటంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సలాట జరిగి 9మంది చనిపోయారు. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.