Srisailam temple: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ ఐదు రోజులూ స్పర్శ దర్శనాలు బంద్

10 months ago 15
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. ఆగస్ట్ నెలలో ఐదు రోజులపాటు శ్రీశైలంలో స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. శ్రావణ మాసం ప్రారంభం కానుండటంతో శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ 15 నుంచి 19 వరకూ శ్రీశైలంలో స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. అలాగే అభిషేకాలు, సేవలను సైతం శ్రీశైలం దేవస్థానం రద్దు చేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైలం ఈవో తెలిపారు.
Read Entire Article