Srisailam: సోమవారం రోజు శ్రీశైలం వెళ్తున్నారా.. ఈ విషయాన్ని గమనించండి

6 months ago 7
శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. రేపు కార్తీక సోమవారం కావటంతో మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సాయంత్రం ఐదు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి.. భక్తులకు చుక్కలు కనపడ్డాయి. ముఖద్వారం నుంచి ఆలయం వద్దకు వెళ్లడానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అభిషేకాలను కూడా రద్దుచేశారు.
Read Entire Article