Telangana: స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ప్రభుత్వానికి విద్యా శాఖ కీలక ప్రతిపాదన

1 year ago 17
తెలంగాణలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ ఘటనలపై హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయనే వాదన ఉంది అధికారుల పర్యవేక్షణ లేకపోవడం పిల్లల పాలిట శాపంగా మారుతోంది. రడిగొండ, భీంపూర్ కేజీబీవీ, ఆదిలా బాద్ రూరల్ కేజీబీవీ, బండల్ నాగాపూర్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన తర్వాత అధికారులు నామమాత్రం తనిఖీలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Entire Article